గుట్టు బయటపెడుతుందని అత్త హతం
కర్ణాటక, యశవంతపుర:  తమ గుట్టును బయటపెడుతుందని కోడలు ప్రియునితో ఏకంగా అత్తను అంతమొందించింది. తరువాత ఏమీ తెలియనట్లు నటించినా చివరకు దొరికిపోయారు. ఈ నెల 18న బ్యాటరాయనపుర మెయిన్‌ రోడ్డులో హత్యకు గురైన రాజమ్మ (60) అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్న ఆమె కొడుకు కుమార…
జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం
వెలుగు వి ఓ లతో కలిసి జగన్మోహనరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు.  వెలుగు పథకం లో పని చేస్తున్న   వి ఓ లకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు గౌరవ వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళలు ఇబ్రహీంపట్నం లో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పా…